సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2084* వ నాడు. ఈ ఆదివారం (13.12.2020) నాటి స్వచ్చంద శ్రమదాన సందడిలో భాగస్వాములైన కర్మవీరులు 32 మంది. చల్లపల్లి గ్రామంలో వీరి ఆదర్శ కృషి కి నోచుకొన్న ప్రదేశం- మూడు ప్రధాన దారుల కూడలి నుండి విజయవాడ మార్గంలో ని కస్తూరి మామ్మ రహదారి వనం వరకు. ...
Read Moreచల్లపల్లి స్వచ్చోద్యమంలో 2083* వ నాడు. 27 మంది స్వచ్చతా బాధ్యుల పారిశుధ్య చర్యలతో మరింతగా ముస్తాబైన గ్రామ ప్రముఖ వీధులు 3. గత బుధవారం తరువాయిగా – అదే చోట – ప్రధాన కూడలిలోనే 4.29 కే గుమికూడిన 27 మంది స్వచ్చోద్యమ కారులు 5.42 సమయం దాక నిర్వహించిన విధులతో ఇంచుమించుగా ఆ బుధవారం చేసిన బందరు, అవనిగడ్డ, విజయవాడ దారుల స్వ...
Read Moreచల్లపల్లి స్వచ్చోద్యమంలో 2082* వ నాడు. ఈ బుధవారం (09.12.2020) నాటి వేకువ 4.25 సమయంలో - వాట్సాప్ ఛాయా చిత్రం సాక్షిగా 15మందితో ప్రారంభమైన గ...
Read Moreసుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో2081* వ నాడు. మంచు తక్కువై చలి గాలి ఎక్కువైన ఈ ఆదివారం (6.12.2020) నాటి ఉషోదయానికి పూర్వమే – 4.23 నుండి 6.10 వరకు విజయవంతంగా నెరవేరిన గ్రామ ముఖ్య వీధి పారిశుద్ధ్య బాధ్యతలో పని చేసిన ఔత్సాహిక కార్యకర్తలు 28 మంది. కార్యక్షేత్రం – బందరు జాతీయ రహదారిలోన...
Read Moreస్వచ్చ సుందర ఉద్యమ చల్లపల్లిలో 2079* వ నాడు. డిసెంబరు మాసంలో రెండవ నాటి వేకువ 4.23 నుండి 6.10 నిమిషాల వరకు నిర్విఘ్నంగా జరిగిన ఉషోదయ స్వచ్చ వేడుకలో పాల్గొన్న కార్యకర్తలు 28 మంది; పరిశుభ్ర సుందరీకృత ప్రదేశం బైపాస్ మార్గంలో భారతలక్ష్మీ ధాన్యం మర సమీపస్థం! ఈ 100 నిముషాల గ్రామ స్వస్తతా కృషితో: - సిమెంటు రహదారి మాత్రమే కాక...
Read Moreస్వచ్చ - సుందరోద్యమ చల్లపల్లిలో … 2078* వ నాడు. కొంత ఆహ్లాదకరమైన ఈ ఆదివారం శుభోదయాన – 4.24 వేకువ సమయాన – 12 మంది కార్యకర్తలతో మొదలై, క్రమంగా 30 మంది దాక సమీకృతులై 6.10 దాక జరిగిన గ్రామ పారిశుధ్య బాధ్యతలతో శుభ్ర – సుందరీకృత ప్రాంతం బైపాస్ మార్గంలోని కమ్యూనిస్ట్ వీధికి ఉభయ దిశలలో గల సుమారు అర కిలోమీటరు. గ్రామస్తుల స్వస్తతా భవితవ్యమే – సమాజహిత సానుకూల దృక్పధమే సదాశయ...
Read Moreస్వచ్చోద్యమ చల్లపల్లిలో – 2077* వ నాడు. ఈ శనివారం – 2077* వ నాటి శీతల ఉదయాన – వేకువ 4.29 - 6.10 సమయాల నడుమ - ఉపమార్గం (బైపాస్) లో కమ్యూనిస్ట్ వీధి పరిసరాలలో జరిగిన గ్రామ స్వచ్చంద విధులలో పాల్గొన్న వారు 20 మంది. అశోక్ నగర్ దగ్గర నుండి సూరి డాక్టరు వీధి దాక ఈ కొద్ది మంది శ్రమదానంతో బాగానే శుభ్రపడింది. ముఖ్యంగా – సామ్యవాద వీధి...
Read Moreభారతలక్ష్మీ రైస్ మిల్ రోడ్డు నాడు - నేడు పబ్లిక్ టాయిలెట్ గా ఉండే భారత లక్ష్మీ రైస్ మిల్ రోడ్డును ‘వాసిరెడ్డి కోటేశ్వరరావు’ మాష్టారి కృషితో బహిరంగ మలవిసర్జన ఆగిపోయింది. వారే అక్కడ చక్కటి రహదారి వనాన్ని ఏర్పాటుచేశారు. వారి తరువాత స్వచ్చ కార్యకర్తలు, ‘మనకోసం మనం’ ట్రస్టు ఆ వనాన్ని నిర్వహిస్తున్నారు. పంచాయితీ వారు చక్కటి సిమెంట్ రోడ్డు వేశారు. ...
Read More