‘స్వచ్చ చల్లపల్లి’ కార్యక్రమం మొదలైన కొత్తలో 6 గంటలకి కార్యక్రమం ముగిసిన తరువాత అందరం ఇళ్ళకు వెళ్లిపోయేవాళ్లం. కొద్ది రోజుల తరువాత దాసి సీతారామరాజు గారు అప్పుడప్పుడు ‘టీ’ తెప్పించి కార్యకర్తలకు ఇస్తుండేవారు. ఆ కాలంలో ప్రతి బుధవారం విజయవాడ నుండి డా. శివన్నారాయణ గారు వస్తుండేవారు. వారు వచ్చినప్పుడు వాసిరెడ్డి కోటేశ్వరరావు మాష్టారు, రాజేశ్వరి గారితో ఇంట్లో కాఫీ పెట్టించి అందరికీ ఇస్తుండేవారు. కొన్ని వారాల తరువాత అంద...
Read More[స్వచ్చోద్యమ చల్లపల్లి లో సీనియర్ కార్యకర్తలకు అభినందనం] ఐదున్నరేళ్లుగా నిర్విఘ్నంగా – అద్భుతంగా కొనసాగుతున్న స్వచ్చ సుందర చల్లపల్లి సుప్రభాత శ్రమదాన కా...
Read Moreపాగోలు వాస్తవ్యులు స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్త "కంఠంనేని రామ బ్రహ్మ్మం గారు" నేడు తన 69* వ పుట్టినరోజు సందర్భంగా 'స్వచ్చ చల్లపల్లి' కార్యక్రమాల కోసం 'మనకోసం మనం' ట్రస్టుకి 20,000/- చెక్కును విరాళంగా అందచేశారు. వీరు ప్రతి సంవత్సరం మార్చిలో 15 వేలు, సెప్టెంబర్ లో 15 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. గతంలో ఇచ్చిన 1,70,000/- రూపాయలతో కలిపి ఇప్పటివరకు వారు 1,90,000/- రూపాయలను ట్రస్టుకు విరాళంగా ఇచ్చారు. స్వచ్ఛ కార్యకర్తలందరి తరపున వీరికి జన్మదిన శుభాకాంక్షలు, ధన్యవాదములు. వారి అభ్యర్ధన :...
Read Moreమనం స్వచ్చ చల్లపల్లి ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజు మొట్టమొదట మనం లక్ష్యంగా పెట్టుకుంది -- గ్రామ పరిశుభ్రత - గ్రామ ప్రజలందరూ ఇంటిలోని చెత్తని తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా గ్రామ పంచాయితీ కి అందజేయాలని - ఒక్క చాక్లెట్ కాగితం పారేయాలన్నా ఇది డంపింగ్ యార్డు దాకా చేరుతోందా లేదా అక్కడ Solid waste management సరిగ్గా జరుగ...
Read Moreచినకళ్లేపల్లి వాస్తవ్యులు 'గుత్తికొండ రామారావు' గారు ఒక ధాన్యపు బస్తా విలువైన 1370/- రూపాయలను స్వచ్చ కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం ఇచ్చారు. గత సంవత్సరం కూడా వారు ఇలానే 1300/- రూపాయలు విరళంగా ఇచ్చారు. వీరికి స్వచ్చ కార్యకర్తలందరి తరపున ధన్యవాదములు. డా. దాసరి రామకృష్ణ ప్రసాదు 04.03.2020...
Read Moreస్వచ్చ చల్లపల్లి కార్యకర్త దేసు మాధురి గారి తాత గారు కొనకళ్ళ మల్లిఖార్జునరావు గారు (91 సంవత్సరాలు) ఇటీవలె మరణించిన తన భార్య శ్రీమతి 'కొనకళ్ళ కమలాదేవి'(84 సంవత్సరాలు) గారి జ్ఞాపకార్ధం 3,000 రూపాయలను స్వచ్చ చల్లపల్లి కార్యక్రమం కోసం 'మనకోసం మనం' ట్రస్టుకు విరాళం అందించారు. కార్యకర్తలందరి తరపున వీరికి ధన్యవాదములు. దాసరి రామకృష్ణ ప్రసాదు చల్లపల్లి - 03.03.2020....
Read Moreస్వచ్చ చల్లపల్లి కోసం మనకోసం మనం ట్రస్టు కు దాసరి వెంకట రమణ గారి లక్ష రూపాయల విరాళం రామానగరం కు చెందిన దాసరి వేంకట రమణ గారు తమ కుమారుడు “అను దీప్” వివాహం మార్చ్ 5 వ తేదీన జరగబోవు సందర్భంగా స్వచ్చ చల్లపల్లి కార్యక్రమాల కోసం ‘మనకోసం మనం’ ట్రస్టుకు లక్ష రూపాయల చెక్కును విరాళంగా ఇచ్చారు....
Read More*నిజంగా స్వచ్చంగా ఉన్న యార్లగడ్డ* నిన్న ఉదయం పాద యాత్రానంతరం ‘స్వచ్చ చల్లపల్లి’ కార్యకర్తలు యార్లగడ్డ వీధులలో సంచరించారు. ఒకప్పుడు చల్లపల్లి గంగులవారిపాలెం రోడ్డు వలె బహిరంగ మల విసర్జనతో దుర్గంధ భూ...
Read Moreనిన్న జరిగిన స్వచ్చ నాగాయలంక 1600*వ రోజుల వేడుక లో ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఏవీ వాడలేదు. - ఫ్లెక్సీ వాడకుండా గుడ్డ బ్యానర్ పైనే “1600*వ రోజు వేడుక” అని రాయించారు. - మంచి నీళ్లకు ప్లాస్టిక్ సీసాలు గాని, ప్లాస్టిక్ గ్లాసులు గాని వాడకుండా రాగి గ్లాసు...
Read More